వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిప్పంటించుకుని బ్రిడ్జిపై నుంచి దూకేశాడు
Published on Tue, 08/24/2021 - 09:46
తిరువళ్లూరు: శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని బ్రిడ్జిపై నుంచి కిందకు దూకి.. వ్యక్తి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా నెమిలిచ్చేరిలో చోటు చేసుకుంది. చెన్నై విల్లివాక్కం ప్రాంతానికి చెందిన బాలాజీకి సత్యనారాయణ (26), సూర్యనారాయణ (24) కుమారులు ఉన్నారు. సూర్యనారాయణకు వివాహం కాగా, సత్యనారాయణకు కాలేదు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తిరునిండ్రవూర్లోని మేన మామ ఇంట్లో ఉంటూ శంకరమఠంలో పనిచేస్తున్నాడు. సోమవారం నెమిలిచ్చేరి బ్రిడ్జిపైకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా..
#
Tags