అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీ
Published on Sat, 05/15/2021 - 15:59
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పులివెందుల మున్సిపాలిటీ భాకరపురంలోని వైఎస్ ప్రతాప్రెడ్డి కార్యాలయంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలపై ఆరా తీశారు. పేలుడు పదార్థాలను ఎలా నిల్వ చేస్తారు.. ఎక్కడి నుంచి తెస్తారు.. ఎవరికి అమ్ముతారు.. ఇటీవల ఎవరెవరికి అమ్మారు లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఈనెల 8న మామిళ్లపల్లి క్వారీ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గని లీజుదారుడు నాగేశ్వర్రెడ్డి, రఘునాథ్రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈనెల 11న ప్రతాప్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
#
Tags