అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ
Published on Sun, 07/18/2021 - 10:01
సాక్షి, చిత్తూరు: వడమాలపేట వద్ద లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
#
Tags