వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
Published on Sat, 12/12/2020 - 16:21
సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేలూరు జిల్లా ఆనకట్టు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఆంధ్రా నుంచి తమిళనాడుకు రాతి బండల లోడ్తో వెళుతున్న మినీ లారీ అదుపు తప్పి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో వీ కోటకు చెందిన కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు గోవిందప్ప, రాముడు, వరదప్పగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు.
#
Tags