రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరి దారుణ హత్య
Published on Sat, 06/19/2021 - 16:12
సాక్షి, అనంతపురం: యల్లనూరులో పాత కక్షలు భగ్గుమన్నాయి. వ్యాసాపురం వద్ద ప్రత్యర్థులు.. ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నారాయణ, రాజగోపాల్ అనే వ్యక్తులు మృతి చెందారు. యల్లనూరు నుంచి అరవేటి గ్రామానికి బైక్పై వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. భూ తగాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: భయపెట్టి.. బెదిరించి.. బాలికపై లైంగికదాడి
దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో..
#
Tags