రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 12 మందికి గాయాలు
Published on Tue, 08/16/2022 - 04:49
సాక్షి, నంద్యాల: నంద్యాల పొగాకు కంపెనీ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక బస్సు ఆళ్లగడ్డ నుండి కూకట్ పల్లికి వెళ్లేందుకు నంద్యాల బస్టాండ్ వైపు వస్తున్న సమయంలో మరో బస్సు ఢీకొట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చదవండి: నలుగురు స్నేహితుల దుర్మరణం
#
Tags