నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండు రోజుల్లో వివాహం.. అంతలోనే..
Published on Wed, 09/08/2021 - 12:40
సాక్షి, చెన్నై: మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా అధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూత్తుకుడి జిల్లాలో జరిగింది. నజ్రత్ డేనియల్ వీధికి చెందిన సెంథిల్ మురుగన్, శాంతి కుమార్తె వేలాంగని తెన్కాశిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అదే కళాశాలలో పనిచేస్తున్న ఈ రోడ్డుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 9న వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం వేలాంగని తల్లితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్కు తీసుకెళ్లి
#
Tags