ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత అదృశ్యం.. పాపం ఏమైందో..?
Published on Mon, 01/17/2022 - 08:41
చౌడేపల్లె(చిత్తూరు జిల్లా): మండలంలోని కాటిపేరి పంచాయతీ వడ్డివారిపల్లెకు చెందిన లిఖిత(18) అదృశ్యంపై ఆమె భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ ఆదివారం తెలిపారు. ఈ నెల 11వ తేదీ పొలం పనులకు వెళ్లిన ఆమె ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు, బంధువులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు 94409 00698కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.
చదవండి: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు
#
Tags