ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడు అడుగులు పైకి
Published on Sat, 02/25/2023 - 08:58
ఆధునిక సాంకేతికత సాయంతో ఇప్పుడు ఇళ్లను పైకి లేపడం కూడా సాధ్యమైంది. ఆకివీడు మాదివాడలో అత్తిలి శ్రీనుకు చెందిన భవనాన్ని 2000లో నిర్మించారు. అప్పటి రోడ్డు లెవల్కు భవనం నిర్మించారు. ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణంతో భవనం పల్లం అవడంతో వర్షపు నీరు లోపలికి వస్తుంది. దీంతో యజమాని శ్రీను బీహార్కు చెందిన కార్మికుల సాయంతో భవనాన్ని ఎత్తు చేసేందుకు నిర్ణయించారు.
మూడు అడుగుల ఎత్తుకు భవనం పైకి లేపి, కింద భాగంలో కాంక్రీట్ వేస్తారు. ఈ విధంగా పైకి లేపి ఎత్తు చేసినందుకు అడుగుకు రూ.600 ఖర్చు అవుతుందని చెప్పారు. భవనం పైకి లేపేందుకు పునాదులలో జాకీలు అమర్చారు.
– ఆకివీడు
#
Tags