Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మిషన్ మంగళ్ జోడి మరోసారి!
Published on Tue, 12/08/2020 - 19:54
ముంబై: సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని బాలీవుడ్ టాక్. మిషన్ మంగళ్ చిత్ర దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కిస్తున్న చిత్రంలో ‘కిలాడీ’ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు బీ- టౌన్ సమాచారం. వీరిద్దరి కలయికలో ఇది రెండో చిత్రం. కాగా ఈ చిత్రానికి పేరు ఇంకా ఖరారు కాలేదు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది. ఈ విషయం తెలియడంతో అక్కీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ గతంలో ద్విపాత్రిభినయంలో నటించిన ‘అప్లాటూన్’, ‘రౌడి రాథోడ్’, ‘జై కిషన్’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.(చదవండి: అల్లుడిగా గర్వించే క్షణం: అక్షయ్ కుమార్)
#
Tags