నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంటికే రామయ్య తలంబ్రాలు
Published on Tue, 03/21/2023 - 01:04
హన్మకొండ: శ్రీరామ నవమి రోజు జరిగే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరవేయనున్నట్లు తపాలా శాఖ హనుమకొండ డివిజన్ సూపరింటెండెంట్ బి.నంద ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా శాఖ భక్తుల కోసం ప్రత్యేకంగా సేవా కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. స్పీడ్ పోస్టు ద్వారా 10 గ్రాముల తలంబ్రాలు, 2 ముత్యాలు, పసుపు, కుంకుమ, మిస్రీ, కాజు ప్రసాదం ఇంటికే పంపనున్నట్లు తెలిపారు. ఇందుకోసం భక్తులు సమీపంలోని పోస్టాఫీసులో ఈనెల 28వ తేదీలోపు రూ.450 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. 20 గ్రాముల తలంబ్రాలు, 2 ముత్యాలను రూ.150 చెల్లించి ఆన్లైన్ ద్వారా సేవలు పొందవచ్చని తెలిపారు.
#
Tags