amp pages | Sakshi

భారత భాగ్య యజ్ఞంలో గవర్నర్‌ పూజలు

Published on Tue, 11/28/2023 - 04:54

అబిడ్స్‌: సీతారాంబాగ్‌లోని శ్రీ రామమందిర్‌లో అక్టోబర్‌ 15వ తేదీన ప్రారంభమైన భారతభాగ్య సమృద్ధి యజ్ఞం సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పాల్గొని పూజలు చేశారు. సోమవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆమె పాల్గొని వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం యజ్ఞ నిర్వాహకులు మాధవీలత కొంపల్ల ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ దేశ సంక్షేమం కోసం 45 రోజుల పాటు ఈ మహత్తర యజ్ఞం నిర్వహించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శివుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

Videos

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

కిక్కిరిసిన కర్నూల్

"కూటమి కట్టినా ఓటమి తప్పదు"

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు