సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత భాగ్య యజ్ఞంలో గవర్నర్ పూజలు
Published on Tue, 11/28/2023 - 04:54
అబిడ్స్: సీతారాంబాగ్లోని శ్రీ రామమందిర్లో అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమైన భారతభాగ్య సమృద్ధి యజ్ఞం సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని పూజలు చేశారు. సోమవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆమె పాల్గొని వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం యజ్ఞ నిర్వాహకులు మాధవీలత కొంపల్ల ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ సంక్షేమం కోసం 45 రోజుల పాటు ఈ మహత్తర యజ్ఞం నిర్వహించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శివుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
#
Tags