ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పూర్వ వైభవం కోసం..
Published on Sat, 12/02/2023 - 05:06
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సత్తా చాటిన కాంగ్రెస్.. మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు ఈసారి తీవ్రంగా శ్రమించింది. 2009లో వైఎస్ హయాంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ.. క్రమంగా చతికిలబడింది. 2014, 2018 ఎన్నికల్లో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో గ్రేటర్లో కేవలం ఎల్బీనగర్, మహేశ్వరం సీట్లు గెలుచుకొని పరాభవం మూటగట్టుకుంది. గెలిచిన అభ్యర్థులు సైతం అధికారపార్టీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారిన కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తోడు అభ్యర్థులకున్న ఆర్థిక, రాజకీయ బలం కలిసి ‘పైచేయి’ నిలిచే అవకాశాలున్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.
#
Tags