ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొరియా మరో క్షిపణి పరీక్ష
Published on Mon, 04/18/2022 - 10:44
సియోల్: ప్రపంచ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అణు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా కొత్తగా డిజైన్ చేసిన క్షిపణిని ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారని తెలిపింది. ఈ ప్రయోగంతో ఫ్రంట్లైన్ ఆర్టిలరీ యూనిట్ల సామర్థ్యం పెరుగుతుందని చెప్పింది. ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన ప్రయోగాల్లో ఇది 13వది.
చదవండి: North Korea: కిమ్ సంచలన నిర్ణయం.. ఆనందంలో నార్త్ కొరియన్లు
#
Tags