ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలు
Published on Wed, 03/22/2023 - 01:12
బోట్క్లబ్(కాకినాడసిటీ): జిల్లాలో ఉగాది పురస్కారాలకు ముగ్గురు అర్చకులను ఎంపిక చేసినట్లు జిల్లా దేవదాయశాఖాధికారి పులి నారాయణమూర్తి మంగళవారం విలేకర్లకు తెలిపారు. స్మార్త ఆగమ అర్చకుడిని, వైకానస అగమ అర్చకుడితోపాటు వేద పండితుడుని బుధవారం సత్కరించనున్నామన్నారు. రూ.10 116 నగదు అందజేస్తారన్నారు. కాకినాడ దేవాలయంవీధిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకుడు కొత్తలంక కృష్ణశర్మను, యు.కొత్తపల్లి వేణుగోపాలస్వామి దేవస్థానం అర్చకులు భావవరపు వెంకట రామకృష్ణ భాస్కరాచార్యులను, దేవాలయంవీధిలోని భీమేశ్వరస్వామి దేవస్థానం అర్చకుడు పోతా శివభాస్కర్శర్మను ఎంపిక చేశామన్నారు. తాడేపల్లిలోని మంగళవారం దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా వీరిని సత్కరించనున్నట్లు వివరించారు.
#
Tags