అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీవితంపై విరక్తితో ఆత్మహత్య
Published on Mon, 03/27/2023 - 01:44
నాగిరెడ్డిపేట: మండలంలోని చిన్నఆత్మకూర్ గ్రామానికి చెందిన కొంపల్లి మల్లయ్య(49) ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మల్లయ్య కొంతకాలంగా తాగుడుకు బానిసై తిరుగుతుండేవాడు. ఆరునెలలుగా ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబసభ్యులు తెలిపారు. మల్లయ్య శనివారం సాయంత్రం జలాల్పూర్ శివారులో గల పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా వస్తున్నాని చెప్పి రాలేదు. కాగా ఆదివారం ఉదయం జలాల్పూర్ శివారులో గల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
#
Tags