సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ భవన్లో రాజ్యాంగ దినోత్సవం
Published on Mon, 11/27/2023 - 00:14
కొత్తపల్లి(కరీంనగర్): టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ విద్యుత్ భవన్లో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్ఈ చాంబర్లో రాజ్యాంగ సభ పీఠికను అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎస్ఈ వి.గంగాధర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ సభ ఈ పీఠికను నవంబర్ 26న ఆమోదించగా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడంతో పాటు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. డీఈలు జె.రాజం, గోపికృష్ణ, ఏడీఈలు నరేందర్, సుధీర్కుమార్, రాజలింగు, ఎస్ఏవో రాజేశం, ఏవోలు అరవింద్, రాజేంద్రప్రసాద్, మునీందర్, కె.శ్రీనివాస్, శ్రీహరి, కాళిదాసు, కుసుమ శ్రీనివాస్, జీవీరావు, కె.శ్రీనివాస్, మల్లయ్య, సృజన, రమ్యకృష్ణ, శ్రీలత, శ్రీకాంత్, పీవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
#
Tags