అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓటర్ల అభ్యంతరాలకు అవకాశం
Published on Wed, 03/22/2023 - 02:04
బనశంకరి: ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోతే ఓటర్లు అభ్యంతరాలు తెలపవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్కుమార్ మీనా మంగళవారం తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు తొలగించేటప్పుడు సిబ్బంది జాగ్రత్త వహించాలన్నారు. స్థలాంతర, మృతిచెందిన ఓటర్లను గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలని, ఏ ఓటరునూ వారి హక్కు నుంచి దూరం చేయరాదని కొత్తగా అభ్యంతరానికి అవకాశమిచ్చినట్లు ఆయన తెలిపారు. శాంతినగర, రాజరాజేశ్వరి నగర, శివాజీనగర నియోజకవర్గాల్లో ఇంటింటి సర్వే ద్వారా 16,040 మంది స్థలాంతర, మృతిచెందిన ఓటర్లను గుర్తించామని, ఈ జాబితాను రాజకీయపార్టీలకు పంపించామని చెప్పారు.
#
Tags