అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
నామమాత్రంగానే మిర్చి కొనుగోళ్లు
Published on Sat, 03/18/2023 - 00:40
ఖమ్మంవ్యవసాయం: జిల్లా అంతటా గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు మందగించాయి. రోజూ 25వేల నుంచి 30వేల బస్తాల వరకు మిర్చి తీసుకొచ్చే రైతులు శుక్రవారం 15,280 బస్తాల మిర్చి మాత్రమే తీసుకొచ్చారు. వర్షం కారణంగా మిర్చిని యార్డుల్లో కాకుండా షెడ్లలో దింపించిన వ్యాపారులు అక్కడే కొనుగోళ్లు చేపట్టారు. మిర్చి క్వింటాకు గురువారం రూ.23వేల ధర పలకగా.. శుక్రవారం కూడా అదే ధర నమోదైంది తాలు మిర్చి ధర మాత్రం రూ.14వేలు నుంచి రూ.14,500కు చేరింది. ఈ సందర్భంగా మార్కెట్ చైర్పర్సన్ దోరెపల్లి శ్వేత మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలను రక్షించుకోవడంతో పాటు, వర్షం తగ్గాకే ఖమ్మం మార్కెట్కు తీసుకురావాలని సూచించారు.
#
Tags