భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహాసముద్రంలో...
Published on Tue, 10/13/2020 - 00:11
‘సమ్మోహనం, అంతరిక్షం, వి’ చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషించారు అదితీ రావ్ హైదరి. చేసే ప్రతి పాత్ర వినూత్నంగా ఉండాలనుకుంటారామె. ‘మహాసముద్రం’లో అలాంటి పాత్రకు అడగడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అదితి. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితీ రావ్ని కథానాయికగా తీసుకున్న విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమాలో నాది మంచి పాత్ర. మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు అదితీ రావ్ హైదరి.
#
Tags