నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నట్టి హీరోగా సైకో థ్రిల్లర్ చిత్రం
Published on Sat, 07/17/2021 - 14:41
తమిళసినిమా: నటుడు, ఛాయాగ్రాహకుడు నట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా హారూన్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సైకో కిల్లర్ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నట్టికి జంటగా నలుగురు కథానాయికలు నటించనున్నారని, వారి ఎంపిక జరుగుతోందని చెప్పారు. ముఖ్యపాత్రల్లో బ్లాక్ షీప్ నందిని, సాస్వీ బాలా, ప్రీతి నటిస్తున్నారని తెలిపారు. దీనికి కార్తీక్ రాజా సంగీతాన్ని, క్రిస్టోఫర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ పలు ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు.
#
Tags