వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
షెడ్యూల్ మారింది
Published on Wed, 10/07/2020 - 01:20
‘పుష్ప’ ప్లానింగ్లో చిన్న మార్పు వచ్చిందట. అనుకున్న టైమ్ కంటే ఓ నెల ముందే బరిలో దిగాలనుకుంటోందట చిత్రబృందం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. అల్లు అర్జున్, రష్మిక ఈ సినిమాలో చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ సినిమా షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్లో కాదు నవంబర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కేరళ అడవుల్లో ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.
#
Tags