అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైజాగ్లో రామ్చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్
Published on Mon, 05/09/2022 - 09:17
ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ఆదివారం మధురవాడలో సందడి చేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా షూటింగ్ మూడు రోజుల నుంచి ఆర్కే బీచ్లో జరుగుతోంది. ఈ క్రమంలో మధురవాడలో పాత పోలీస్స్టేషన్ సమీపంలో ఓ అపార్ట్మెంట్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
రామ్చరణ్ మధురవాడ వచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు భారీగా తరిలివచ్చారు. హీరోతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షూటింగ్ అనంతరం ఇక్కడకు వచ్చిన అభిమానులతో రామ్చరణ్ కాసేపు ముచ్చటించారు.
#
Tags