అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆస్పత్రి నుంచి సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్
Published on Sun, 10/17/2021 - 04:13
బంజారాహిల్స్(హైదరాబాద్): గత నెల 10న రోడ్డు ప్రమాదానికి గురై 35 రోజుల పాటు జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ‘ఇది నీకు పునర్జన్మ. ఈ దసరా పండుగకు పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోవడం అద్భుతం.
సాయిధరమ్తేజ్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు’అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గత నెల 10వ తేదీన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై బైక్ స్కిడ్ కావడంతో సాయిధరమ్తేజ్ ప్రమాదానికి గురికాగా...ఆస్పత్రిలో ఆయనకు కాలర్ బోన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.
#
Tags