అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బాలయ్యతో జతకట్టనున్న శ్రుతీ
Published on Sat, 11/06/2021 - 09:15
హీరో బాలకృష్ణ సరసన శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా శ్రుతీహాసన్ను ఎంపిక చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘ఫుల్ మాస్ మసాలా చిత్రమిది. వాస్తవ ఘటనలతో గోపీచంద్ ఈ కథ రాశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
#
Tags