నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
"వినరో భాగ్యము విష్ణు కథ" నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల
Published on Mon, 01/30/2023 - 08:47
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది.
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇప్పటికే రిలీజైన "వాసవసుహాస" "బంగారం" పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లిరికల్ దర్శన సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. భాస్కర భట్ల రవికుమార్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదల కానుంది.
#
Tags