ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేరుగా ఓటీటీలోకి ‘విట్నెస్’
Published on Sat, 12/03/2022 - 09:23
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి. సెల్వ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘విట్నెస్’. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్గాను చేశారు దీపక్. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేరుగా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘పారిశుద్ధ్య కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. పార్తీపన్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేస్తూ మరణిస్తాడు. అప్పుడు అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం ఎలా పోరాడింది? అనే నేపథ్యంలో మూవీ ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
#
Tags