రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్రిడ్జి వచ్చింది.. వ్యథ తీరింది
Published on Fri, 03/24/2023 - 05:56
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు నర్సింహసాగర్ గ్రామాల మధ్య మల్లూరువాగుపై బ్రిడ్జి లేక అవతలి గ్రామాలైన నర్సింహసాగర్, శనిగకుంట, పూరేడుపల్లి, బాలన్నగూడెం పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట గ్రామాలకు పూర్తిగా రవాణా సౌకర్యం నిలిచిపోయేది. 2008 నుంచి వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్పందించిన అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి 2018–2019 ఆర్థిక సంవత్సరంలో వాగుపై 45 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేశారు.
#
Tags