అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐసీయూలో మృత్యుఘోష.. 663 మందిలో 441 మంది మృతి
Published on Tue, 05/18/2021 - 12:26
సాక్షి, బెంగళూరు: జిల్లా కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో కొన్నినెలలుగా కరోనా చికిత్స పొందిన 663 మందిలో 441 మంది కన్నుమూశారు. కోలుకుని 222 మంది మాత్రమే బతికి బట్టకట్టారు. మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఐసీయూలో చేరిన రోగుల బంధువులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఐసీయూలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: ఫంగస్ పంజా: జిల్లాలో ముగ్గురి మృతితో ఆందోళన
#
Tags