వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్వతంత్ర భారతి 1963/2022: తుంబ ప్రారంభం
Published on Fri, 06/17/2022 - 15:53
తిరువనంతపురంలోని తుంబ ప్రాంతంలో ‘తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్’ (టెర్ల్స్) ప్రారంభం అయింది. భూ అయస్కాంత రేఖకు దగ్గరగా ఉండటంతో తుంబాలో ‘టెర్ల్స్’ను ఏర్పాటు చేశారు. ఆ ఏడాది నవంబర్ 21న ఇస్రో ఇక్కడి నుంచి తొలిసారిగా రాకెట్ను ప్రయోగించింది. నాసా తయారీ అయిన నైకీ అపాచే అనే ఆ రాకెట్ను భారత్ తన స్వయం సాంకేతికతతో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.
#
Tags