వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Bharat Jodo Yatra: వడివడిగా రాహుల్ పాదయాత్ర
Published on Sun, 10/02/2022 - 05:10
మైసూరు: భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా నుంచి శనివారం మైసూరు జిల్లాలో ప్రవేశించింది. శనివారం ఉదయం వర్షం కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రను సుమారు గంట ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లాలోని తొండవాడి గేట్ వద్ద నుంచి ప్రారంభమైన యాత్రలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్య పాల్గొన్నారు.
మధ్యాహ్నం వరకు సుమారు 15 కిలోమీటర్ల దూరం నడిచి భోజనానంతరం సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి తీసుకున్నారు. నంజనగూడు తాలూకా తాండవపురలోని ఎంఐటీ కళాశాల ఎదురుగా రాహుల్గాంధీ బస చేశారు. యాత్రకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. నడకలో రాహుల్ వేగాన్ని అందుకునేందుకు సీనియర్ నేతలు ఇబ్బంది పడ్డారు.
#
Tags