amp pages | Sakshi

Corona: గత 24 గంటల్లో 45,951 కేసులు

Published on Wed, 06/30/2021 - 10:05

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తాజాగా కొత్త కేసులు మళ్లీ 40 వేలకు పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 45,951 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి. కోవిడ్‌తో నిన్న 817 మంది మృతిచెందారు. మంగళవారం రోజు 60,729 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 36,51,983 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848గా ఉంది. మొత్తం 3,98,454 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,94,27,330  మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,37,064 లక్షల యాక్టీవ్‌ కేసులున్నాయి. దేశంలో 96.92 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.77 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.

చదవండి: గుడ్‌న్యూస్‌: మోడెర్నా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఓకే

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)