వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా వ్యాక్సిన్పై మనోళ్లు ఏమనుకుంటున్నారంటే..?
Published on Wed, 04/07/2021 - 19:30
వ్యాక్సిన్ వేసుకోవడానికి అత్యధిక భారతీయులు తొలుత విముఖత చూపినా.. రోజులు గడిచేకొద్దీ వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు జనవరి, మార్చిలో రెండుసార్లు నిర్వహించిన సర్వేలో తేలినట్లు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ యుగవ్ తెలిపింది. సర్వే కోసం ఈ సంస్థ పట్టణ ప్రాంత ప్రజల ముందు పలు ప్రశ్నలను ఉంచింది.
తొలి సర్వే డిసెంబర్ 29–జనవరి 2 మధ్య చేపట్టగా.. మలి సర్వే మార్చి 23–28 మధ్య నిర్వహించింది. అయితే, ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రత మరింత పెరిగిన నేపథ్యంలో టీకా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసే వారి సంఖ్య సదరు సర్వేతో పోలిస్తే.. మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సర్వేలో మనోళ్లు ఏమన్నారో చూద్దామా..
#
Tags