amp pages | Sakshi

25 వేల మంది జ‌వాన్ల శౌర్య చ‌క్ర అవార్డులు వెన‌క్కి?!

Published on Tue, 12/15/2020 - 21:29

అంద‌రి క‌డుపు నింపే రైత‌న్న క‌డుపు మండింది. అంద‌రి ఆక‌లి తీర్చే రైతులు నిద్రాహారాలు ప‌ట్టించుకోకుండా ఢిల్లీ స‌రిహ‌ద్దులోని సింఘా వ‌ద్ద‌ చ‌లిని సైతం లెక్క చేయ‌కుండా ఆందోళ‌న దీక్ష‌లు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వీరి ఉద్య‌మానికి క్రీడాకారులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, పౌర హ‌క్కుల కార్య‌కర్త‌లు మ‌ద్ద‌తు తెలిపారు. తాజాగా భార‌త‌ జ‌వాన్లు కూడా వీరి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ క్ర‌మంలో 25 వేల మంది జ‌వాన్లు శౌర్య చ‌క్ర అవార్డులను వెన‌క్కి ఇచ్చేయ‌నున్న‌ట్లు ఓ వార్తాప‌త్రిక క‌థ‌నం వెలువ‌రించింది. దీనికి సంబంధించిన క్లిప్పింగులు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. (ఆ పోలీస్‌కు భార్యంటే భయం! అందుకే..)

దీనిపై ప్ర‌భుత్వం స్పందిస్తూ త‌ప్పుడు వార్త‌గా కొట్టిపారేసింది. అస‌లు ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 2048 మందికి మాత్ర‌మే శౌర్య చ‌క్ర అవార్డుల‌ను ప్ర‌దానం చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పీఐబీ(ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో) అస‌త్య క‌థ‌నాన్ని ఖండిస్తూ ట్వీట్ చేసింది. 1956 నుంచి 2019 మ‌ధ్య 2048 మంది జ‌వాన్లు మాత్ర‌మే శౌర్య చ‌క్ర అవార్డులు అందుకున్నార‌ని పేర్కొంది. కాబ‌ట్టి 25 వేల మంది జ‌వాన్లు శౌర్య చ‌క్ర అవార్డుల‌ను వెన‌క్కు ఇవ్వ‌డ‌మనేది ఫేక్ న్యూస్. ఎందుకంటే అంత‌మందికి ప్ర‌భుత్వం శౌర్య‌చ‌క్ర అవార్డుల‌ను ఇవ్వ‌నేలేదు. (రైతు నిర‌స‌న‌లు: 18 రోజుల్లో 20 మంది మృతి)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)