ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
Published on Sat, 01/22/2022 - 12:09
ముంబై: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టార్డియో ప్రాంతంలో ఉన్న కమ్లా భవనంలోని 18వ అంతస్తులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది వరకు గాయపడ్డారని బృహన్ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. 13 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్టీలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారికి సమీపంలోని భాటియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ముంబై మేయర్ కిషోర్ ఫడ్నేకర్ పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు.
చదవండి: (స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు ఊరట.. 18 కేసులు రద్దు)
#
Tags