వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎదురు కాల్పులు.. ముగ్గురు నక్సల్స్ మృతి
Published on Tue, 06/21/2022 - 08:23
భోపాల్: మధ్యప్రదేశ్–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సోమవారం పోలీసులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మరణించారు. మృతుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు నగేశ్ ఉన్నాడు. డివిజనల్ కమిటీ సభ్యుడు, కమాండర్ ఇన్ చీఫ్ స్థాయి నక్సల్ నేత మధ్యప్రదేశ్లో ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి.
మృతులపై మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.57 లక్షల రివార్డు ప్రకటించాయి. నగేష్ మీద 15 లక్షల దాకా రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేసిన హోం మంత్రి.. ఆపరేషన్లో పాల్గొన్న హాక్ ఫోర్స్తో పాటు ఇతర సిబ్బందిని అభినందిస్తూ.. ప్రోత్సహాకాలు ప్రకటించారు.
#
Tags