amp pages | Sakshi

‘అప్పుడే కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుంది’

Published on Tue, 08/18/2020 - 19:21

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో ఆవిష్కరణలపై పరిశోధకులు మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్‌ ఇన్నొవేటివ్ అచీవ్‌మెంట్స్ - 2020 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాల వేదిక ద్వారా మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సంద్భరంగా పంట ఉత్పత్తులను భద్రపరచుకోవడం, ప్రాసెసింగ్, రవాణా తదితర అంశాల్లో వినూత్న పద్ధతుల దిశగా పరిశోధనలు సాగాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం, నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా సూచించారు. విద్యావిధానంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు మరింత ప్రాధాన్యతనివ్వాలని, అప్పుడే విద్యార్థుల్లో ఉన్నతమైన ఆలోచనలకు.. తద్వారా కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుందని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. (చదవండి: ఉపరాష్ట్రపతిని కలిసిన సోమువీర్రాజు)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)