నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య
Published on Thu, 03/23/2023 - 08:09
మైసూరు: భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య ఉదంతం మైసూరు నాచనహళ్లిపాళ్య 8వ క్రాస్లో జరిగింది. రఫీ, సమ్రిన్ దంపతులు. కాగా భర్త తనతో సరిగా మాట్లాడటం లేదని భావించిన సమ్రిన్ భర్త రఫీపై క్షుద్రపూజలు చేయించింది. ప్రతి అమావాస్య రోజున ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు తదితర వస్తువులను వేయిస్తుం డేది. మంగళవారం రాత్రి కూడా సమ్రిన్ ఆ వస్తువులను పడేస్తూ ఉండగా బంధువులు స్థానికుల సహాయంతో సమ్రిన్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విద్యారణ్యపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
#
Tags