తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దుబాయిలో గుండెపోటుతో మృతి
Published on Tue, 11/21/2023 - 01:16
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తిప్పలబోయిన సాయిలు (42) రెండు రోజుల క్రితం దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. సాయిలు 20 ఏళ్లుగా బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్తు వస్తున్నాడు. ఏడాది క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. మృతదేహం త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు.
#
Tags