నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీఆర్ఎస్ నేతలు నీచమైన, హేయమైన పద్ధతికి దిగారు
Published on Sun, 07/04/2021 - 14:06
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా.. హుజురాబాద్లో ఎగిరేది కాషాయ జెండానేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు నీచమైన, హేయమైన పద్ధతికి దిగారన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజురాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. తరుణ్చుగ్, కిషన్రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, జితేందర్రెడ్డి, ఈటల రాజేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
#
Tags