వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీఆర్ఎస్ నేతలే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:ఈటల
Published on Sun, 10/03/2021 - 17:28
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పక్షాన జీవితాంతం అండగా ఉంటాని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తు నకిలీ లేఖలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
టీఆర్ఎస్ వాళ్లే ఏమైనా కుట్ర పన్ని తనపై దాడి చేస్తున్నారా? అనే అనుమానం వస్తోందని అన్నారు. టీఆర్ఎస్ కుట్రలకు హుజురాబాద్ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
#
Tags