amp pages | Sakshi

‘అసదుద్దీన్‌కి ఆ బిర్యానీ తినిపించాలి’

Published on Tue, 11/24/2020 - 16:43

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల వార్‌ జోరుగా నడుస్తోంది. పార్టీలన్ని ఒకదానిపై మరొకటి తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాయి. దుబ్బాక విజయంతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా దూసుకెళ్తుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి, ప్రతిపక్ష ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలకి స్ట్రాంగ్‌ కౌంటర్‌లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ‘బీజేపీ వాళ్లు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు.. వాళ్ళకు బిర్యానీ తినిపించాలి అని అసుదుద్దీన్ అంటున్నారు. ఎన్నికల సమయంలో హిందూ ముస్లిం సింపతి తీసుకుని రావాలని అసద్ చూస్తున్నారు. కానీ బీజేపీ ఎప్పుడూ ఆయనలాగ తప్పుడు ప్రచారం.. కామెంట్స్ చేయదు. వాల్మీకి కులాల వారు ‘పిగ్ బిర్యానీ’ బాగా చేస్తారు... అసదుద్దీన్‌.. నీకే మంచి బిర్యానీ తినిపిస్తా రా’ అంటూ రాజా సింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ( గ్రేటర్‌ వార్‌: సందిగ్ధతకు తెర దించిన ఒవైసీ..)

అందుకే ప్రచారానికి దూరం: రాజాసింగ్‌
రాజా సింగ్‌ మాట్లాడుతూ.. ‘వరదల తరువాత ఒక్క ముస్లిం కూడా అసదుద్దీన్‌ ఓవైసీకి ఓటెయ్యరు. ఓల్డ్ సిటీలో అనేక బస్తిలు మునిగిపోయాయి.. ఇల్లుమునిగాయి.. పడిపోయాయి.. బైక్‌లు కొట్టుకు పోయాయి. నీవు కానీ నీ పార్టీ కాని వారికి సాయం చేయలేదు. ఓల్డ్‌ సిటీ ఓటర్లు నీ పార్టీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ముస్లిం ఏరియలో డెవలప్‌మెంట్.. న్యాయం కావాలంటే ఒకే ఒక్క ఆప్షన్.. బీజేపీ అధికారంలోకి రావడం మాత్రమే. వరదసాయం పూర్తిగా బాదితులకు చేరలేదు. అవి టీఆర్ఎస్.. ఎంఐఎం కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళాయి. నా అల్లుడు చనిపోయినందుకు నేను ప్రచారంలో పాల్గొనడం లేదు’ అని తెలిపారు రాజా సింగ్.‌

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)