రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతుల తిరుగుబాటు మొదలైంది
Published on Fri, 02/12/2021 - 18:54
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రైతుల తిరుగుబాటు మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా మంథని నియోజకవర్గం ఎక్స్ లాపూర్ గ్రామంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన భారీ బహిరంగసభలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రితం, ఎన్.ఎస్. యూ.ఐ. అధ్యక్షుడు వెంకట్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
చదవండి: ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం
#
Tags