అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ రోజు పవన్ కల్యాణ్ నోరెందుకు మెదపలేదు?
Published on Mon, 07/18/2022 - 18:15
సాక్షి, అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోందని.. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మరింత దిశానిర్దేశం చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించారన్నారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల ఫండ్ ఇవ్వబోతున్నారని తెలిపారు.
చదవండి: AP: చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.350 కోట్లు విడుదల
‘‘చంద్రబాబు అధికారంలో ఉంటే పవన్ నోటిపై వేలు వేసుకుంటాడు. తోటి నటి రోజాను ఆ రోజు టీడీపీ అవమానిస్తే నోరు మెదపలేదు. చంద్రబాబు హయాంలో ముద్రగడను హింసిస్తే మాట్లాడలేదని’’ అంబటి దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. టీడీపీ విమర్శలకే పరిమితమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
#
Tags