వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ అదే.. అమిత్షా వేరే యాక్టర్ని పిలిచారని’
Published on Mon, 08/22/2022 - 21:06
సాక్షి, విశాఖపట్నం: పవన్ మాటలు చూస్తుంటే డీల్ కుదిరిందని అర్థమవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన. టీడీపీ, జనసేన నుంచి రాష్ట్రానికి ప్రజలు ఎప్పుడో విముక్తి కల్పించారన్నారు.
చదవండి: ‘పవన్కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది’
‘‘పవన్ మాటల్లో విముక్తి అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు దూరం చేయడమా?. పవన్ కల్యాణ్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. చిరంజీవిని అవమానపరిచేలా పవన్ మాట్లాడుతున్నారు. నిన్ను కొణిదెల పవన్ కల్యాణ్ అనాలా?. నారా పవన్ కల్యాణ్ అనాలా?. నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలా?’’ అంటూ ధ్వజమెత్తారు. అమిత్షా వేరే యాక్టర్ని పిలిచారని పవన్ ఫ్రస్టేషన్లో ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
#
Tags