అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజకీయాల కోసమే కేసీఆర్ ఢిల్లీ డ్రామా
Published on Fri, 11/26/2021 - 02:34
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ డ్రామా అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. వానాకాలం వడ్ల కొనుగోళ్లు వదిలేసి ఢిల్లీకి పయనం కావడంపై గురువారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఖాళీ చేతులతో తిరుగు ప్రయాణమయ్యారన్నారు. కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతల గుండెలు ఆగుతున్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు.
#
Tags