వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్'
Published on Fri, 11/20/2020 - 11:51
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'పిల్లలు రావట్లేదని అప్పట్లో వందల స్కూళ్లను మూసేయించారు బాబు. మౌలిక వసతులు కల్పించకుండా గాలికొదిలేసి కార్పొరేట్ విద్యాసంస్థల విస్తరణకు చప్పట్లు కొట్టారు. 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. ఇలాంటిదెప్పుడైనా ఊహించారా. దటీజ్ సీఎం జగన్' అంటూ ట్వీట్ చేశారు. (చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత)
#
Tags