పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోకేష్ వ్యాఖ్యలు దుర్మార్గం: ఎంపీ అవినాష్రెడ్డి
Published on Fri, 02/26/2021 - 21:45
సాక్షి, వైఎస్సార్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో లోకేష్ వ్యాఖ్యలు దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ''కోతి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో.. లోకేష్ తీరు అలానే ఉంది. విశాఖ స్టీల్ప్లాంట్ కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నానని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఏ కమిటీలోనూ సభ్యుడిగా లేను. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పటికే ఈ విషయంపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని'' తెలిపారు.
#
Tags