Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వెన్నుపోటుకు పేటెంట్ రైట్ మీది కాదా?: మల్లాది విష్ణు
Published on Tue, 08/17/2021 - 14:57
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిన క్రిమినల్ దేశంలోనే మరొకరు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు పేటెంట్ రైట్ మీది కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. హత్యా రాజకీయాలతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు శవాలను పీక్కుతినే రాజకీయాలు మానుకోవాలని మల్లాది విష్ణు హితవు పలికారు.
#
Tags