ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Published on Sat, 11/11/2023 - 02:02
రాచర్ల: మండలంలోని రాచర్ల ఫారం గ్రామ సమీపంలోని ఈ 5న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన అనుములపల్లె వాసి బి.రంగనాయకులు(54) శుక్రవారం మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 7 గంటలకు మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడికి భార్య రాజ్యలక్ష్మితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. రంగనాయకులు అనుములపల్లె గ్రామంలో జీవనరంగ ఫొటో స్టూడియో నిర్వహించేవారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి సంపత్కుమార్ కర్నూలు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై జి.కృష్ణపావని తెలిపారు.
#
Tags